ఎస్బీఐలో రూ.4.7 కోట్లు కొట్టేసిన మేనేజర్

566చూసినవారు
ఎస్బీఐలో రూ.4.7 కోట్లు కొట్టేసిన మేనేజర్
హైదరాబాద్ సనత్‌నగర్ ఎస్బీఐలో నిధుల గోల్ మాల్ జరిగింది. ఖతాదారుల పిక్స్‌డ్ డిపాజిట్ల నుంచి రూ. 4.7 కోట్లు కొట్టేశారు. ఓ యువతి ఖాతా నుంచి ఎస్బీఐ మేనేజర్ కార్తీక్‌రాయ్ రూ.48 లక్షలు స్వాహా చేశారు. ఆ యువతి 6 నెలలుగా అడుగుతుంటే ఇవ్వకుండా తప్పించుకుని తిరుగుతున్నారు. దీంతో పోలీసులను ఆశ్రయించగా మేనేజర్ కార్తీక్ రాయ్‌ను విచారిస్తున్నారు. అయితే యువతి డబ్బులే కాకుండా బ్యాంకులో రూ. 4.7 కోట్ల గోల్‌మాల్ జరిగినట్లు బయటపడింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్