పాముని కర్రీ వండుకుని తిన్న వ్యక్తి అరెస్ట్

83చూసినవారు
పాముని కర్రీ వండుకుని తిన్న వ్యక్తి అరెస్ట్
పాముని చర్మాన్ని ఒలుస్తూ చేసిన వీడియో ఓ వ్యక్తిని జైలు పాలయ్యేలా చేసింది. తమిళనాడులోని తిరుపత్తూరు(డి) పెరుమపట్టు ప్రాంతానికి చెందిన రాజేష్ ఇటీవల పామును పొట్టన పెట్టుకుని వీడియో తీశాడు. సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అటవీశాఖ అధికారులు విచారణ చేపట్టారు. అతడిని గుర్తించి అదుపులోకి తీసుకుని విచారించగా పాము కూర వండుకుని తిన్నట్లు గుర్తించారు. వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద అతడిని అరెస్టు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్