ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం

75చూసినవారు
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పింఛన్లకు సంబంధించి ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. వాళ్లందరికి రెండు నెలల పింఛన్లు కలిపి పంపిణీ చేయనుంది. సెప్టెంబర్ 1న కురిసిన భారీ వర్షాల దెబ్బకు పింఛన్ల పంపిణీ చేయలేకపోయారు. ఈ క్రమంలో కొందరు ఇప్పటికీ పింఛన్లు తీసుకోలేకపోయారు. ఈ క్రమంలో వాళ్లకు రెండు నెలల పింఛన్ కలిపి అక్టోబర్ 1వ తేదీన పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్