రియాన్ పరాగ్ కు అరుదైన ఘనత

72చూసినవారు
రియాన్ పరాగ్ కు అరుదైన ఘనత
ఐపీఎల్‌లో రాజస్థాన్ బ్యాట్స్‌మెన్ రియాన్ పరాగ్ అరుదైన ఘనత సాధించాడు. ఒక సీజన్‌లో 500 కంటే ఎక్కువ పరుగులు చేసిన నాల్గవ అన్‌క్యాప్డ్ ఆటగాడిగా నిలిచాడు. పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో పరాగ్ ఈ ఘనత సాధించాడు. అలాగే, ఈ సీజన్‌లో 500 కంటే ఎక్కువ పరుగులు చేసిన తొలి అన్‌క్యాప్‌డ్ ప్లేయర్‌గా నిలిచాడు. గతంలో సూర్యకుమార్ యాదవ్ (2018), ఇషాన్ కిషన్ (2020), యశస్వి జైస్వాల్ (2023) ఒక సీజన్‌లో 500 కంటే ఎక్కువ పరుగులు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్