టీవీ చూద్దామని పిలిచి.. ఏడేళ్ల చిన్నారిపై అత్యాచారం

56చూసినవారు
టీవీ చూద్దామని పిలిచి.. ఏడేళ్ల చిన్నారిపై అత్యాచారం
టీవీ చూద్దామని పిలిచి 17 ఏళ్ల యువకుడు ఏడేళ్ల చిన్నారిపై అత్యాచారం చేశాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం పిఎస్ పరిధిలో జరిగింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న చిన్నారిని టీవీ చూద్దామని ఇంటి పక్కన ఉన్న మైనర్ యువకుడు ఇంట్లోకి తీసుకువెళ్లాడు. అనంతరం ఆ చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తల్లి ఇంటికి వచ్చేసరికి చిన్నారి తీవ్ర రక్తస్రావమై పడిపోవడంతో ఆస్పత్రికి తరలించారు. పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి యువకుడిని అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్