కొండరు పాడితే మళ్లీ మళ్లీ వినాలి అనిపిస్తోంది. ఈ పాట వాళ్లు పాడితేనే బాగుంటుంది. ఈ పాట ఆ గొంతులోనే బాగుంటుంది, ఇంకెవరు పాడినా అంత ఫీల్ అనిపించట్లేదు. ఆహా ఏముంది గొంతు, చెవుల్లో అమృతం పోసినట్లుంది. అలా మళ్లీ మళ్లీ వినాలి అనిపించేలా ఉంటే ఒక స్వరమే లెజెండరీ సింగర్ ఎస్.జానకిది. ఆమె పాడిన సిరిమల్లె పువ్వా సాంగ్ చూసేయండి.