'OYO' కి పంపమని.. ఎమ్మెల్యేను కోరారు (వీడియో)

55చూసినవారు
ఛత్తీస్‌గఢ్ లోని వైశాలి నగర్ కి చెందిన రికేశ్ సేన్ ఎమ్మెల్యే వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. రికేశ్ సేన్ భిలాయ్‌ పార్క్ లోని ప్రేమ జంటలను చూసి వారిని ఏం చేస్తున్నారు అని అడిగారు. పార్క్ లలో అలా ఉండటం మంచిది కాదన్నారు. దీనికి వారు మేము OYO కి వెళ్ళడానికి పర్మిషన్ లేదు.. OYO లను మూసేశారు. మీరు ఓపెన్ చేయించి మమ్మల్ని OYO కి పంపండి అని కోరారు. దీనికి రికేశ్ సేన్ షాక్ అయ్యారు. ఈ వీడియోను ఆయన ఫేస్ బుక్ లో షేర్ చేశారు.

సంబంధిత పోస్ట్