తాగి పడిపోయిన టీచర్.. పశువుల కొట్టంలో పడుకోబెట్టారు (వీడియో)

68చూసినవారు
విద్యాబుద్ధులు నేర్పి ఉన్నతంగా తీర్చిద్దిదే ఉపాధ్యాయులే తప్పుదోవ పడుతున్నారు. తాజాగా భద్రాద్రి జిల్లాలో ఓ నిర్వాకం బయటపడింది. తాగిన మత్తులో స్కూల్ బయటే టీచర్ పడిపోగా.. పశువుల కొట్టంలో స్థానికులు పడుకోబెట్టారు. ములకపల్లి(M) తిమ్మంపేట ప్రాథమిక పాఠశాలలో ఎస్జీటీ టీచర్ పత్తిపాటి వీరయ్య ప్రతి రోజూ తాగి వస్తున్నాడని స్థానికులు వాపోతున్నారు. ఉపాధ్యాయుడే ఇలా చేస్తే.. ఇక పిల్లల పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు.

సంబంధిత పోస్ట్