చైనాలో భారీ వరదలు..47 మంది మృతి (వీడియో)

81చూసినవారు
చైనాలోని దక్షిణ ప్రాంతంలో ఉన్న గ్వాంగ్‌డాంగ్‌ ప్రావిన్స్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ భారీ వరదల కారణంగా కొండచరియలు విరిగిపడటంతో ఇప్పటి వరకు 47 మంది మరణించారు. మెయిజౌ నగరంలో మరో 38 మంది మరణించినట్లు దృవీకరించినట్లు చైనా ప్రభుత్వ మీడియా తెలిపింది. ఇదే నగరంలో ఇంతకు ముందు మరో తొమ్మిది మంది మరణించారు. వందల సంఖ్యలో ఇళ్లు దెబ్బతినగా పంట నష్టం భారీగా వాటిల్లిందని అధికారులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్