కారును ఢీకొన్న రైలు.. తప్పిన పెను ప్రమాదం (Video)

69చూసినవారు
పశ్చిమబెంగాల్‌లోని ఖర్దా వద్ద తృటిలో పెను రైలు ప్రమాదం తప్పింది. ఆదివారం రాత్రి ఖర్దా-సోద్‌పూర్ స్టేషన్‌ల మధ్య లెవెల్ క్రాసింగ్ వద్ద లాగోలా- కోల్‌కతా హజార్‌దువారీ ఎక్స్‌ప్రెస్ స్కార్పియో కారును ఢీకొట్టగా.. కారు కదిలింది. పెద్దగా ప్రమాదాలు ఏమి జరగలేదు. రైలు ఢీకొనడంతో స్కార్పియో కారు పక్కనే మరో కారును ఢీకొట్టింది. దీంతో రైలు కాసేపు ఆగింది. అయితే కారులోని ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదని సమాచారం.

సంబంధిత పోస్ట్