సనాతన ధర్మంపై డిప్యూటీ సీఎంల మధ్య మాటల యుద్ధం

56చూసినవారు
సనాతన ధర్మంపై డిప్యూటీ సీఎంల మధ్య మాటల యుద్ధం
‘సనాతన ధర్మం’పై ఆంధ్ర‌ప్రదేశ్, తమిళనాడు ఉప ముఖ్యమంత్రులైన పవన్ కళ్యాణ్, ఉదయనిధి స్టాలిన్‌ల మధ్య మాటల యుద్ధం ప్రారంభమైంది. ‘సనాతన ధర్మం’ వైరస్‌ లాంటిదని, దాన్ని నాశనం చేయాల్సిన అవసరం ఉందని గతంలో ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యలను ప్రస్తవిస్తూ.. ఈ నెల 3న తిరుపతిలో పవన్ కళ్యాణ్ పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశారు. దీనిపై స్పందించిన ఆయన ’వెయిట్ అండ్ సీ’ అని బదులిచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్