ఢిల్లీలోని
ఇండియా గేట్ సర్కిల్ వద్ద ఐస్ క్రీమ్ వ్యాపారి(ప్రభాత్) హత్య కేసును పోలీసులు కేవలం 8 గంటల్లో ఛేదించారు. ముక్కోణపు ప్రేమ కారణంగా ఈ హత్య జరిగిందని పోలీసులు తెలిపారు. నిందితుడి ప్రియురాలు ఐస్ క్రీమ్ వ్యాపారితో మాట్లేడేద
ి. ఈ విషయం తెలియగానే నిందితుడు (అజయ్) కంగారుపడ్డాడు. అజయ్ బాలికతో మాట్లాడే విషయంలో ప్రభాత్ను హెచ్చరించాడు.
అయినప్పటికీ అతను అమ్మాయితో మాట్లాడేవాడని.. అందుకే అతన్ని చంపేశానని పోలీసులకు చెప్పాడు.