నిష్ఫక్షపాతంగా వ్యవహరించండి: అఖిలేష్

64చూసినవారు
నిష్ఫక్షపాతంగా వ్యవహరించండి: అఖిలేష్
లోక్‌సభ స్పీకర్‌గా ఎన్నికైన ఓం బిర్లాకు సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ బుధవారం శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ప్రతిపక్షాల పట్ల నిష్పక్షపాతంగా వ్యవహరిస్తారని, విపక్ష ఎంపీలకు సమాన అవకాశం ఇస్తారని తాను ఆశిస్తున్నానని అఖిలేష్ చెప్పారు. 'మీరు ప్రజాస్వామ్య న్యాయస్థానానికి ప్రధాన న్యాయమూర్తి. ఎంపీల గొంతు అణచి వేసేలా గతంలో మాదిరిగా సభ్యుల సస్పెన్షన్ వంటివి జరగవని ఆశిస్తున్నా' అని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్