భారత్ ఘన విజయం..పాక్ మాజీ కెప్టెన్ సంచలన ఆరోపణలు

59చూసినవారు
భారత్ ఘన విజయం..పాక్ మాజీ కెప్టెన్ సంచలన ఆరోపణలు
ఆస్ట్రేలియాతో జరిగిన సూపర్‌-8 మ్యాచ్‌లో భారత్‌ బాల్‌ ట్యాంపరింగ్‌ చేసి గెలిచిందని పాక్‌ మాజీ కెప్టెన్‌ ఇంజమామ్‌ ఆరోపించారు. అర్ష్‌దీప్ 16వ ఓవర్‌లో కొత్త బంతిని ఎలా రివర్స్ స్వింగ్ చేయగలడు, అంటే 12వ లేదా 13వ ఓవర్‌లోనే బంతి రివర్స్ స్వింగ్ అయ్యిందా? అతను అడిగాడు. అంపైర్లు కళ్లు తెరవాలని సూచించారు. ఈ మ్యాచ్‌లో భారత్ 205 పరుగులు చేయగా, ఛేదనలో ఆస్ట్రేలియా 181 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్