బైజూస్‌లో ఎలాంటి మోసం జరగలేదని తేల్చిన కేంద్రం?

61చూసినవారు
బైజూస్‌లో ఎలాంటి మోసం జరగలేదని తేల్చిన కేంద్రం?
కేంద్ర విచారణతో సంక్షోభంలో కూరుకుపోయిన బైజూస్‌కు ఊరట లభించినట్లు తెలుస్తోంది. సంస్థలో ఎలాంటి అవకతవకలు జరగలేదని అధికారులు తేల్చినట్లు సమాచారం. నిధుల మళ్లింపు, ఖాతాల దుర్వినియోగం ఆరోపణలను కొట్టిపారేశారు. అయితే యాజమాన్యం నిర్వహణలో లోపాలున్నట్లు గుర్తించారు. సీఈవోగా బైజు రవీంద్రను తొలగించాలని ఇన్వెస్టర్లు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఈ నివేదిక ప్రాధాన్యత సంతరించుకుంది.

సంబంధిత పోస్ట్