రాజేంద్రప్రసాద్ ను పరామర్శించిన నటుడు నాగార్జున (వీడియో)

50చూసినవారు
నటుడు రాజేంద్రప్రసాద్ ను గురువారం హీరో నాగార్జున పరామర్శించారు. రాజేంద్రప్రసాద్ కూతురు గాయత్రి ఇటీవల గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. కూకట్ పల్లిలోని ఇందు విల్లాస్ లోని ఆయన ఇంటికి వెళ్లిన నాగార్జున గాయత్రి చిత్రపటం వద్ద పూలు చల్లి నివాళులు అర్పించారు. అనంతరం కూతురు మృతితో తీవ్ర దుఃఖంలో మునిగిపోయిన రాజేంద్రప్రసాద్ ను.. ఆయన కుటుంబసభ్యులను నాగార్జున ఓదార్చారు. ఆయన వెంట మాజీ క్రికెటర్ వంకిన చాముండేశ్వరనాథ్ కూడా ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్