తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన నటి ప్రణిత

67చూసినవారు
తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన నటి ప్రణిత
తిరుమల శ్రీవారి లడ్డూ వివాదంపై నటి ప్రణిత స్పందించారు. లడ్డూ తయారీలో జంతువుల కొవ్వులు వినియోగించడం వేంకటేశ్వర స్వామి భక్తులు ఊహించలేని విషయమని అన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె తెలిపారు. మరోవైపు లడ్డూ వ్యవహారం ఏపీ రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ దుమారం రేపుతోంది. టీడీపీ, వైసీపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.

సంబంధిత పోస్ట్