రాష్ట్ర రాజకీయాల్లో త్వరలోనే పెను మార్పులు: కేటీఆర్

3655చూసినవారు
రాష్ట్ర రాజకీయాల్లో త్వరలోనే పెను మార్పులు రానున్నాయని, స్వయంగా ముఖ్యమంత్రే బీజేపీ పార్టీలో చేరే అవకాశం ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆదిలాబాద్ పట్టణంలో నిర్వహించిన ఆ పార్టీ బూత్ స్థాయి సమావేశంలో ఈ వాక్యాలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ తరపున పని చేస్తున్నారో, ప్రధాని మోడీ తరపున పని చేస్తున్నారో స్పష్టం చేయవలసిన అవసరముందని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్