పట్టబద్రుల ఎన్నికల ఓటరు నమోదు కార్యక్రమం

71చూసినవారు
పట్టబద్రుల ఎన్నికల ఓటరు నమోదు కార్యక్రమం
ఆదిలాబాద్ కరీంనగర్ మెదక్ నిజామాబాద్ పట్ట బద్రుల ఎన్నికలలో భాగంగా మంగళవారం భైంసా బార్ కౌన్సిల్ లోని న్యాయవాదులను కలిసి ఎన్నికల ఓటరు జాబితలో పేరు నమోదు చేయించడం జరగింది. ఈ కార్యక్రమం ముదోల్ అసెంబ్లీ కన్వినర్ తాడేవర్ సాయినాథ్ పట్టభద్రుల ఎన్నికల పట్టణ ఇంఛార్జి కపిల్ సిందే సహా ఇంచార్జి బండారి దిలీప్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్