ఎన్నికల ప్రచార రథాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

1063చూసినవారు
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని శ్రీ నవశక్తి దుర్గా పీఠాన్ని భారతీయ జనతా పార్టీ పార్లమెంటరీ ఇంచార్జ్, ఎమ్మెల్యే పాయల్ శంకర్, బీజేపి ఎంపీ అభ్యర్థి నగేష్ సోమవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎన్నికల ప్రచార రథానికి పూజలు చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు బ్రహ్మానంద్, ఆదినాథ్, జోగు రవి, వేద వ్యాస్ , పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్