ఆదిలాబాద్ పట్టణంలోని లీలానగర్ కాలనీలో కాంగ్రెస్ పార్టీ చేరికల కార్యక్రమాని మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలోమాజీ కేంద్ర మంత్రి వేణుగోపాల చారి తో కలిసి అసెంబ్లీ ఇన్చార్జి కంది శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున కాలనీ వాసులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆదిలాబాద్ మరింత అభివృద్ధి చెందాలంటే ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణను గెలిపించుకోవాలని కోరారు.