ఓటు హక్కు వినియోగించుకున్న గుజరాత్ సీఎం (వీడియో)

64చూసినవారు
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి మూడో విడత పోలింగ్‌ దేశవ్యాప్తంగా కొనసాగుతున్నది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ సాయంత్రం 6 గంటల వరకూ కొనసాగనుంది. ఈ సందర్భంగా గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ఓటర్లతో పాటు క్యూ లో నిల్చోని తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

సంబంధిత పోస్ట్