పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఆదిలాబాద్ టూ టౌన్ పరిధిలో గల మహాలక్ష్మి వాడ, భాగ్యనగర్, క్రాంతినగర్, తాటిగూడ కాలనీలలో డిఎస్పి జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం పోలీస్ సిబ్బంది ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. స్థానిక పోలీసులతో పాటు సీఆర్పీఎఫ్ బలగాలు ఫ్లాగ్ మార్చ్ లో పాల్గొన్నారు. ఎన్నికల్లో ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని డిఎస్పి సూచించారు. టూటౌన్ సిఐ అశోక్, ఉన్నారు.