ఎమ్మెల్యే ఇంట్లో చొరబడ్డ దుండగులు

50చూసినవారు
ఎమ్మెల్యే ఇంట్లో చొరబడ్డ దుండగులు
మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేంసాగర్ రావు ఇంట్లోకి దుండగులు చొరబడినట్లు పట్టణ సీఐ బన్సీలాల్ బుధవారం తెలిపారు. ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు మాస్కులు ధరించి, చేతిలో కత్తులు పట్టుకొని ఎమ్మెల్యే ఇంటి ప్రహరీ దూకి లోపలికి వచ్చారు. సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. వాచ్మన్ గమనించి ఆరుపులు, కేకలు వేయడంతో పారిపోయారు. ఈ ఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్