కర్జల్లిగూడెం బీటీ రోడ్డు రెన్యువల్ చేయిస్తాం: ఎమ్మెల్యే

51చూసినవారు
కర్జల్లిగూడెం మధ్య బీటీ రోడ్డును త్వరలో రెన్యువల్ చేయిస్తామని సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు తెలిపారు. శనివారం చింతలమానేపల్లి మండలంలోని గూడెం గ్రామంలో గ్రామస్తులు, బీజేపి నాయకులు, కార్యకర్తలతో ఎమ్మెల్యే సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కోయపల్లిగూడెం, బూరుగూడ, శివపల్లి గ్రామాల సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపి నాయకులు, గ్రామస్తులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్