బీజేపీపై అఖిలేశ్‌ యాదవ్‌ ఫైర్‌

84చూసినవారు
బీజేపీపై అఖిలేశ్‌ యాదవ్‌ ఫైర్‌
కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ వివాదంపై సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) చీఫ్‌, మాజీ సీఎం అఖిలేశ్‌ యాదవ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొవిషీల్డ్ వ్యాక్సిన్‌తో ప్రజలకు గుండె సంబంధిత సైడ్‌ ఎఫెక్ట్స్‌ వస్తున్నాయని సైంటిస్టులు తేల్చితే దీనికి బాధ్యులెవరని ప్రశ్నించారు. సామాన్య ప్రజల జీవితాలను కేంద్ర ప్రభుత్వం ప్రమాదంలో పడేసిందని మండిపడ్డారు. వ్యాక్సిన్‌ల విషయంలో బీజేపీ పెద్ద నేరం చేసిందన్నారు.

సంబంధిత పోస్ట్