అద్భుతం.. పాలు తాగుతున్న అమ్మవారు

80చూసినవారు
అద్భుతం.. పాలు తాగుతున్న అమ్మవారు
హైదరాబాద్ శేరిలింగంపల్లిలో అద్భుతం చోటు చేసుకుంది. భక్తులు ప్రసాదంగా సమర్పించిన పాలను అమ్మవారు తాగుతున్నారు. మదీనాగూడలోని పోచమ్మతల్లి దేవత భక్తులు సమర్పించిన పాలు తాగుతున్న అరుదైన, అద్భుతమైన ఘట్టం చోటుచేసుకుంది. ఈ దృశ్యాన్ని చూసి భక్తులు భక్తిపారవశ్యంలో మునిగిపోయారు. అమ్మవారి నామ స్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగిపోతుంది.

సంబంధిత పోస్ట్