5వేల మందికి 45 రోజుల పాటు అంబానీ ఫ్యామిలీ విందు

69చూసినవారు
ముంబైలోని 'యాంటిలియా' బిల్డింగ్ ముందు ముకేశ్ అంబానీ ఫ్యామిలీ పంచభక్ష్య పరమాన్నాలతో అన్నదానం నిర్వహించింది. రెండు, మూడు రోజులు కాదు. ఏకంగా 45 రోజుల పాటు నిత్యం 5వేల మందికి అన్నదానం చేపట్టారు. రూ.5వేల కోట్లతో కొడుకు అనంత్ పెళ్లి చేశారని వార్తలొస్తుండగా, ఈ మంచి పనిని కూడా చూడండంటూ నెటిజన్లు ఓ వీడియోను షేర్ చేస్తున్నారు. ఈ 45 రోజులు ఎంతో మంది నిరాశ్రయులు, కూలీలు, స్థానికంగా ఉండేవారు అక్కడికి చేరుకొని కడుపు నింపుకున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్