సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన అమిత్ రెడ్డి

53చూసినవారు
సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన అమిత్ రెడ్డి
బీఆర్‌ఎస్ నేత, శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు గుత్తా అమిత్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. కాగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీ, ఏఐసీసీ సెక్రటరీ రోహిత్ చౌదరితో కలిసి ఇవాళ కాంగ్రెస్ లోకి ఆహ్వానించడంతో పార్టీలో చేరారు.

సంబంధిత పోస్ట్