ఎల్లుండి తెలంగాణకు అమిత్ షా

57చూసినవారు
ఎల్లుండి తెలంగాణకు అమిత్ షా
తెలంగాణకు ఈ నెల 25న కేంద్ర హోంమంత్రి అమిత్ షా రానున్నారు. ఉదయం 11 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్ట్‌కు చేరుకోనున్నారు. ఉదయం 11.45కు సిద్దిపేట చేరుకోని.. మధ్యాహ్నం 12 గంటలకు అక్కడి బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. సుమారు గంటపాటు బహిరంగ సభలో పాల్గొననున్నారు. మధ్యాహ్నం 1.45 గంటలకు తిరిగి బేగంపేటకు చేరుకుంటారు. లంచ్ తర్వాత 2.15కు బేగంపేట నుంచి భువనేశ్వర్ వెళ్లనున్నారు.

సంబంధిత పోస్ట్