పేర్ని నాని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

66చూసినవారు
పేర్ని నాని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
వైసీపీ నేత‌, మాజీ మంత్రి పేర్ని నాని మ‌రోసాని త‌న నోటికి ప‌ని చెప్పారు. ప్రకాశం జిల్లాలో జరిగిన పార్టీ కార్యక్రమంలో నాని చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్‌గా మారాయి. అధికారం ఉందని టీడీపీ నాయకులు విర్రవీగుతున్నారని, అధికారం ఎవరికీ శాశ్వతం కాదన్నారు నాని. .. అక్ర‌మ కేసులు పెట్టి.. నా వెంట్రుక కూడా పీకలేరని, అచ్చం జగన్ చెప్పినట్లే కోసి కారం పెట్టినట్లు సమాధానం చెప్పాలన్నారు. అప్పుడే వైసీపీ బలం ఏమిటో కూటమికి తెలుస్తుందని సంచ‌ల‌న కామెంట్స్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్