రైల్వేస్టేషన్‌లో గుర్తుతెలియని చిన్నారి లభ్యం

77చూసినవారు
రైల్వేస్టేషన్‌లో గుర్తుతెలియని చిన్నారి లభ్యం
మెదక్(D) చేగుంట(M) వడియారం రైల్వేస్టేషన్‌లో రెండేళ్ల వయసున్న గుర్తుతెలియని చిన్నారి దొరికినట్లు ఎస్ఐ చైతన్యకుమార్‌రెడ్డి తెలిపారు. ఈనెల 26న ఉదయం చిన్నారి రైల్వేస్టేషన్‌లో ఏడుస్తుండగా గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో చిన్నారిని స్టేషన్‌కు తీసుకెళ్లారు. 2రోజుల పాటు చూసినా ఎవరూ రాకపోవటంతో జిల్లాలోని బాలల సంరక్షణ అధికారికి అప్పగించినట్లు తెలిపారు. చిన్నారికి సంబంధించిన వారు ఉంటే చేగుంట పీఎస్ లో సంప్రదించాలని కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్