తిరుమల లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు.. తప్పు చేసిన వారిని శిక్షిస్తాం: సీఎం చంద్రబాబు

79చూసినవారు
తిరుమల లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు.. తప్పు చేసిన వారిని శిక్షిస్తాం: సీఎం చంద్రబాబు
తిరుమల లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు వాడినట్లు తేలిందనే రిపోర్ట్ నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. తిరుమలలో ఇప్పటికే ప్రక్షాళన ప్రారంభించామని, తప్పు చేసిన వారిని కఠినంగా శిక్షిస్తామని సీఎం అన్నారు. “హిందువులు జీవితంలో ఒక్కసారైనా వేంకటేశ్వరస్వామిని దర్శించుకోవాలని భావిస్తారు. అటువంటి తిరుమల పవిత్రతను దెబ్బతీశారు. తప్పు చేస్తే ఎవరినైనా శిక్షించాల్సిందే” అని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్