మరో జాబితాను ప్రకటించిన BSP

69చూసినవారు
మరో జాబితాను ప్రకటించిన BSP
లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థుల మరో జాబితాను BSP ఆదివారం విడుదల చేసింది. తాజా జాబితాలో ముగ్గురు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. సంత్‌కబీర్‌నగర్ నుంచి సయ్యద్ డానిష్, అజంగఢ్ నుంచి సబీహా అన్సారీ, అమేథీ నుంచి రవి ప్రకాష్ మౌర్యకు టికెట్ కేటాయించింది. అమేథీ నుంచి BJP తరుపున కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మరోసారి పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ తరుపున రాహుల్ పోటీపై సందిగ్ధత నెలకొంది.

సంబంధిత పోస్ట్