ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల గ్రూప్ 1, గ్రూప్ 2
నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే.! పెద్ద ఎత్తున అభ్యర్థులు APPSC వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో సర్వర్లు మొరాయిస్తున్నాయి. వెబ్ సైట్ లో వివరాలు ఎంటర్ చేసిన తర్వాత పేమెంట్ చేసే సమయంలో ఎర్రర్ వస్తోందని, దీంతో మరలా వివరాలు మొదటి నుండి ఇవ్వాల్సి వస్తోందాన్ని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.