హైదరాబాద్ గచ్చిబౌలి అంజయ్యనగర్లో అందరూ చూస్తుండగానే ఓ హోటల్ యజమానిపై ఓయువకుడు ఇనుపరాడ్డుతో దాడిచేసి కిరాతకంగా హతమార్చాడు. చెల్లూరి శ్రీనివాస్ (54) అంజయ్యనగర్లో తన కుమారుడు కేశవ్ వినయ్(28)తో కలిసి నిర్వహిస్తున్నారు. హోటల్ వెనుక వాహనం పార్కింగ్ విషయంలో శ్రీనివాస్ తో మహేందర్(35) గతేడాది గొడవపడ్డాడు. కక్షకట్టిన మహేందర్ రాడ్డుతో శ్రీనివాస్ ని కొట్టి చంపాడు.