దారుణం.. కుటుంబంలోని 8 మందిని నరికి చంపేశాడు..

73చూసినవారు
దారుణం.. కుటుంబంలోని 8 మందిని నరికి చంపేశాడు..
మధ్యప్రదేశ్‌లోని చింద్వారా జిల్లా మహుల్‌జీర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బోదల్ కచర్ గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి.. తన కుటుంబంలోని 8 మందిని గొడ్డలితో నరికి చంపేశాడు. అనంతరం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుల్లో నిందితుడి భార్య, కుటుంబసభ్యులు ఉన్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్