దారుణం.. భుజం తగిలిందని చంపేశారు (వీడియో)

1519చూసినవారు
HYD బాలంరాయిలోని అంబేడ్కర్ నగర్ లో ఇంటర్ విద్యార్థి తరుణ్ హత్యపై పోలీసులు వివరాలు వెల్లడించారు. మంగళవారం రాత్రి 10 గంటలకు పాన్ డబ్బా వద్దకు వెళ్తుంటే ఓ యువకుడి భుజం తరుణ్ కు తగిలి గొడవ జరిగింది. ముగ్గురు స్నేహితులను వెంటబెట్టుకొచ్చిన ఆ యువకుడు తరుణ్ పై దాడి చేసి, కత్తితో పొడిచి పరారయ్యాడు. ఈ గొడవలో తరుణ్ చనిపోయాడు. శివశంకర్, పండు, సాయికిరణ్, A. తరుణ్ ఈ హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్