టీడీపీలోకి రఘురామ.. అక్కడి నుంచే పోటీ?

123782చూసినవారు
టీడీపీలోకి రఘురామ.. అక్కడి నుంచే పోటీ?
నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఈ నెల 5న టీడీపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. రఘురామ ఉండి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తారని ప్రచారం జోరుగా జరుగుతోంది. పొత్తులో భాగంగా నరసాపురం ఎంపీ సీటు బీజేపీ తీసుకోవడంతో రఘురామ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్