వ్యక్తిపై కత్తితో దాడి.. కేసు నమోదు

85చూసినవారు
వ్యక్తిపై కత్తితో దాడి.. కేసు నమోదు
హైదరాబాద్ లోని బాలాపూర్‌లో ఓ వ్యక్తిపై కత్తితో దాడి జరిగింది. బిస్మిల్లాహ్‌ కాలనీలో మైతాబ్‌ అనే వ్యక్తిపై గుర్తుతెలియని వ్యక్తులు కత్తితో దాడి చేశారు. దీంతో బాధితుడిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్