సింహ వాహనంపై ఊరేగిన శ్రీవారు

54చూసినవారు
సింహ వాహనంపై ఊరేగిన శ్రీవారు
తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన ఆదివారం ఉదయం శ్రీమలయప్పస్వామి సింహ వాహనంపై మాడ వీధుల్లో భక్తులకు అభయమిచ్చారు. రాత్రి సర్వభూపాల వాహనంపై మలయప్పస్వామి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.

సంబంధిత పోస్ట్