కడప ఎంపీగా అవినాష్ రెడ్డి గెలుపు.. షర్మిల ఓటమి

24548చూసినవారు
కడప ఎంపీగా అవినాష్ రెడ్డి గెలుపు.. షర్మిల ఓటమి
కడప ఎంపీగా వైసీపీ అభ్యర్థి అవినాష్ రెడ్డి గెలుపొందారు. 25 స్థానాల్లో వైసీపీ పోటీ చేయగా పార్లమెంట్ కు ఆయన ఒక్కరే గెలుపొందారు. వైఎస్ జగన్ చెల్లి, ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, టీడీపీ అభ్యర్థి చదిపిరాళ్ల భూపేష్‌ రెడ్డి ఓటమిపాలయ్యారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డికి నిందితుడిగా ఉన్నా ఆయన గెలవడం విశేషం.

సంబంధిత పోస్ట్