అయోధ్య రాముడిని దర్శించుకున్న వానరం.. ట్రస్ట్‌ ట్వీట్‌ వైరల్

1049చూసినవారు
అయోధ్య రాముడిని దర్శించుకున్న వానరం.. ట్రస్ట్‌ ట్వీట్‌ వైరల్
తన రాముడిని చూసేందుకు హనుమంతుడే అయోధ్యకు వచ్చాడంటూ ఆలయ ట్రస్ట్‌ శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర సోషల్‌ మీడియా ద్వారా తెలిపింది. యోధ్యలో నిర్మించిన రామ మందిరంలో బాలరాముడు కొలువుదీరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం నుంచి రామ్‌లల్లా దర్శనానికి వానరం దక్షిణ ద్వారం గుండా గర్భగుడిలోకి ప్రవేశించింది. విగ్రహం వరకు వెళ్లడంతో సిబ్బంది పట్టకునేందుకు చూడగా ఉత్తర ద్వారం వైపు వెళ్లిపోయినట్లు తెలిపింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్