ఫొటో షూట్: పిల్లల ప్రాణాలతో తండ్రి చెలగాటం (Video)

64చూసినవారు
సోషల్ మీడియాలో వైరల్ అవ్వాలన్న పిచ్చితో ఎంతోమంది తమ ప్రాణాలను పణంగా పెడుతున్నారు. తాజాగా సింహంతో ఫొటో దిగాలనుకున్న ఓ వ్యక్తి తన ఇద్దరు కుమారులను సింహం వీపుపైకి ఎక్కించాడు. ఇంత జరుగుతున్నా సింహం మాత్రం కాసేపు ఓపిగ్గానే ఉంది. ఆ తర్వాత ఓపిక నశించి ఒక్కసారిగా తన విసరడంతో భయంతో హడలిపోయారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్