చేవెళ్ల సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన భాషను ఖండిస్తున్నామని BRS మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. తెలంగాణ భవన్లో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ హామీలను నమ్మి ఓట్లు వేసిన ప్రజలకు శఠగోపం పెట్టారన్నారు. 90 లక్షల రేషన్ కార్డుదారులకు పథకాలు వర్తింప చేయాలన్నారు. కోటీ ఐదు లక్షల గృహాలకు 200 యూనిట్లు ఉచితంగా ఇవ్వాలన్నారు. రాహుల్ గాంధీని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే కాంగ్రెస్ కు ప్రతిపక్ష హోదా దక్కదన్నారు.