ఉప్పులో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉన్నాయి. ఇది అనేక చర్మ సంబంధిత సమస్యల నుండి బయటపడటానికి సహాయపడుతుంది. మీరు స్నానం చేసే నీటిలో ఒక చెంచా ఉప్పు వేస్తే, మీరు దాని నుంచి అనేక ప్రయోజనాలను పొందవచ్చు. స్నానం చేసే నీటిలో ఉప్పు కలపడం వల్ల శరీరంలోని మచ్చలు తొలగిపోతాయి. ఇది శరీరంలోని ఏ భాగంలోనైనా మచ్చలు, స్కిన్ వ్యాధుల నుంచి ఉపశమనం ఇస్తుంది. ఇలా చేయడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.