'న్యూయార్క్ స్టేడియంలో ఆడేటప్పుడు జాగ్రత్త': కోచ్ రాహుల్

69చూసినవారు
'న్యూయార్క్ స్టేడియంలో ఆడేటప్పుడు జాగ్రత్త': కోచ్ రాహుల్
T20 ప్రపంచకప్ లో భారత్ లీగ్ స్టేజ్ లో మూడు మ్యాచ్ లను న్యూయార్క్ లోని నాసౌవ్ కౌంటీ స్టేడియంలో.. మరో మ్యాచ్ ను ఫ్లోరిడా మైదానంలో ఆడనుంది. అయితే, ఇక్కడ ఆడేటప్పుడు ఆటగాళ్లు చాలా జాగ్రత్తగా ఉండాలని భారత ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ హెచ్చరించాడు. “మైదానం చాలా సాఫ్ట్ గా ఉంది. ఫీల్డింగ్ చేసేటప్పుడు ఆటగాళ్లు జాగ్రత్తగా ఉండాలి. కండరాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది"అని ద్రవిడ్ తెలిపాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్