తెలంగాణలో భానుడి ఉగ్రరూహం

83చూసినవారు
తెలంగాణలో భానుడి ఉగ్రరూహం
తెలంగాణ వ్యాప్తంగా భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎండలు దంచి కొడుతున్నాయి. సూర్యాపేట జిల్లా మునగాలలో 46.7 ఉష్ణోగ్రత నమోదు కాగా.. నల్గొండ జిల్లా కామారెడ్డిగూడెంలో 46.6 ఉష్ణోగ్రత నమోదు అయింది. నల్గొండలోని 29 ప్రాంతాల్లో 45.0 పైన.. సూర్యాపేటలో 17 ప్రాంతాల్లో 45.0 పైన, యాదాద్రిలో 6 ప్రాంతాల్లో 45.0 పైన ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలెవరూ బయటకి రావద్దని ఆరోగ్య నిపుణులు సూచిస్తునారు.

సంబంధిత పోస్ట్