రామోజీరావుకు 'భారత రత్న' ఇవ్వడమే సరైన నివాళి: రాజమౌళి

72చూసినవారు
రామోజీరావుకు 'భారత రత్న' ఇవ్వడమే సరైన నివాళి: రాజమౌళి
ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు (88) శనివారం తెల్లవారు జామున కన్నుమూశారు. ఆయన మృతి పట్ల ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ట్విట్టర్ వేదికగా స్పందించారు. 'ఒక వ్యక్తి 50 సంవత్సరాల కృషి, ఆవిష్కరణలతో లక్షలాది మందికి జీవనోపాధి, నమ్మకాన్ని అందించాడు. రామోజీరావుకు దేశ అత్యున్నత పురస్కారం 'భారత రత్న' ఇవ్వడమే మనం ఇవ్వగలిగే సరైన నివాళి' అని ట్వీట్ చేశారు.

సంబంధిత పోస్ట్