సీఎం రేవంత్ రెడ్డికి బిగ్ షాక్!

25079చూసినవారు
సీఎం రేవంత్ రెడ్డికి బిగ్ షాక్!
పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో సీఎం రేవంత్ రెడ్డికి బిగ్ షాక్ తగిలినట్లు అయింది. రేవంత్ రెడ్డి సిట్టింగ్ స్థానం అయిన మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పరాజయం పాలైంది. బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ ఘన విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో రేవంత్ రెడ్డి మల్కాజ్ గిరి నుండి ఎంపీగా గెలుపొందారు. దీంతో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపుపై సీఎం ధీమా వ్యక్తం చేసారు. కానీ అనూహ్యంగా బీజేపీ అభ్యర్థి గెలుపొందారు.

సంబంధిత పోస్ట్